Saturday, 22 February 2020

అవినీతి బయటపడుతుందనే గగ్గోలు, టీడీపీ నేతలపై హోంమంత్రి చిందులు..

టీడీపీ నేతలపై ఏపీ హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని చెప్పారు. తప్పు చేసినా ఏ ఒక్కరినీ ప్రభుత్వం క్షమించబోదని స్పష్టంచేశారు. అమరావతి భూములు, గనుల తవ్వకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ జరుగుతోందన్నారు. తమ తప్పులు ఎక్కడ బయటపడుతాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vl2Unv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour