దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ధ్వంసరచన యధేచ్ఛగా సాగుతోంది. ఇక్కడి మౌజ్పూర్ ప్రాంతంలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో పౌరుడు కూడా చనిపోయాడు. దీంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VibjYK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment