Tuesday, 25 February 2020

ఢిల్లీ హింసలో జర్నలిస్టు దారుణ హత్య.. గంటగంటకూ పెరుగుతోన్న మరణాలు..

దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ధ్వంసరచన యధేచ్ఛగా సాగుతోంది. ఇక్కడి మౌజ్‌పూర్ ప్రాంతంలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో పౌరుడు కూడా చనిపోయాడు. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VibjYK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour