గుజరాత్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మంగళవారం భారత్లో పర్యటించనున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి బయలు దేరిన అగ్రరాజ్యపు అధినేత ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాదులో ల్యాండ్ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలుకుతారు. విమానాశ్రయంలో త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి అక్కడే జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ట్రంప్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ViUs82

No comments:
Post a Comment