Thursday, 1 June 2023

పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే

నేపాల్‌లోని పోఖారాలో కకాకో చులో అనే ఒక రెస్టారెంట్ ఉంది. దాని బయట మెనూ బోర్డ్ పెట్టారు. అందులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మెనూలోని మొదటిది 'పండిట్ భోజనం', రెండోది 'లౌకిక భోజనం', మూడోది 'గణతంత్ర భోజనం', నాలుగోది 'ఏకాభిప్రాయ భోజనం'. బోర్డును చూపిస్తూ ఒక నేపాలీ మిత్రుడు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HQXvPYl
https://ift.tt/fkWheMB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour