Sunday, 4 June 2023

ట్రాక్ పునరుద్దరణ, 51 గంటల్లోనే పూర్తి - అక్కడే రైల్వే మంత్రి మకాం..!!

ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 275 మంది మరణించినట్లు..1,175కి పైగా క్షతగాత్రులు అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రమాదంలో బోగీలన్నీ తుక్కు తక్కు అయ్యాయి. సహాయక చర్యలను వేగంగా పూర్తి చేసిన అధికారులు వెంటనే పునరుద్దరణ చర్యలు ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసారు. యుద్ద ప్రాతిపదిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/X3vRj6m
https://ift.tt/zTv9tgs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour