Saturday, 20 May 2023

Rain: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొన్నటి వరకు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కాగా.. తాజాగా మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడసిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, వెల్గటూర్, మద్దునూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/2Bu8AvN
https://ift.tt/W5ueLG0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour