హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మరో సంచలనానికి తెర తీశారు. తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా- నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి దిగారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dYTtl0
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment