Monday, 12 April 2021

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ తప్ప ప్రత్యామ్నాయం లేదు .. ఏప్రిల్ 14 తర్వాత కీలక నిర్ణయం : మహా సర్కార్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వినాశనం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో తాజాగా 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక పెరుగుతున్న మరణాలు సైతం మహారాష్ట్రలో మరణ మృదంగం మోగిస్తున్నాయి . ఇక తాజా పరిస్థితిలో మహారాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g0yeC3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour